బాహుబలి తర్వాత ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో నటించబోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా లో హీరోయిన్ కోసం కన్నడ లో "కిరాక్ పార్టీ " మూవీ లో నటించిన రష్మిక మండన ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అని ప్రచారం సాగుతుంది. కన్నడ మూవీ హిట్ తో అక్కడ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించినా రష్మిక, టాలీవుడ్ లో నటించాలని ఎంతో ఉత్స్తాహంగా ఉందంట.
No comments:
Post a Comment