Friday 10 March 2017

షూటింగ్ పూర్తి చేసుకున్న రజినీ "2. 0"!!!

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "2. 0"మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది అని ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ,ఒక సాంగ్ బాలన్స్ ఉందని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.దీపావళీ కి సినిమా ను రిలీజ్ చేయబోతున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో విలన్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా  నటిస్తుంది. ఈ సినిమా ను చైనీస్ మరియు జాపనీస్ భాష లో కూడా రిలీజ్ చేయనున్నారు.

No comments: