మల్టీ స్టారర్ చేయబోతున్న నాగ్!!!!
'కార్తికేయ ',ప్రేమమ్ సినిమా ల తో హిట్ కొట్టిన చందు మొండేటి,నాగార్జున -నిఖిల్ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేయబోతున్నాడు. చందు ఈ మూవీ కథ ని నాగార్జున కి వినిపించాడట. నాగ్ కూడా కథ విని ఇంప్రెస్స్ అయి మూవీ ఒప్పుకున్నాడట. త్వరలో ఈ మూవీ గురించి ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ రానుంది.
No comments:
Post a Comment