తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం ప్రస్థానం. దేవాకట్టా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో శర్వానంద్ హీరో గా నటించాడు,శర్వానంద్ కి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. సాయి కుమార్ ఇందులో కీలక పాత్రా పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. సందీప్ కిషన్ ఇందులో నెగటివ్ రోల్ లో మెప్పించాడు,సందీప్ కిషన్ కి కూడా ఈ చిత్రం ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఇన్ని విషయాలు ఉన్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుంది సంజయ్ దత్ ఈ మూవీ ని రీమేక్ చేయబోతున్నాడు అని ఫిలిం నగర్ టాక్. బాలీవుడ్ కూడా ఈ సినిమా ని దేవా కట్టా నే డైరెక్ట్ చేయబోతున్నాడు.
No comments:
Post a Comment